Jnanabhoomi : AP విద్యార్థులకు గుడ్ న్యూస్ ఒక్కొక్కరికి ₹20,000 స్కాలర్‌షిప్ అప్లై చేసుకొనే విధానం ఇక్కడ ఉంది

Jnanabhoomi Scholarship

Jnanabhoomi : AP విద్యార్థులకు గుడ్ న్యూస్ ఒక్కొక్కరికి ₹20,000 స్కాలర్‌షిప్ అప్లై చేసుకొనే విధానం ఇక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త! ఆర్థిక సమస్యల కారణంగా ఏ విద్యార్థి చదువును ఆపకూడదనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జ్ఞానభూమి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ (PMS) పథకం కింద ₹20,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తోంది . ఈ పథకం ద్వారా, ప్రభుత్వం పూర్తి కళాశాల ఫీజులను చెల్లించడమే కాకుండా హాస్టల్ మరియు ఆహార ఖర్చులకు అదనపు డబ్బును … Read more